ఏక్షణంలోనైనా బాబు బీజేపీతో

Update: 2018-07-14 13:46 GMT

వైసీపీతో బీజేపీ కలుస్తుందని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపించింది. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలోనైనా కలుస్తుందని చెప్పారు. బీజేపీ లేకుండా చంద్రబాబు ఒంటరిగా గెలవలేరన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందని, కాని చంద్రబాబుకు ఆ ధైర్యం లేదన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది చంద్రబాబేనని అంబటి రాంబాబు అన్నారు.

Similar News