వ్యతిరేకించిన తర్వాత తొలిసారి చంద్రబాబు

మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖలోని పెందుర్తిలో ల్యాంగ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం [more]

Update: 2020-02-26 12:24 GMT

మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖలోని పెందుర్తిలో ల్యాంగ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములను తీసుకున్న బాధితులతో చంద్రబాబు భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తర్వాత ఎస్ కోట మండలంలో అన్న క్యాంటిన్లు ఎత్తివేతకు నిరసనగా జరిగే ఆందోళనలో చంద్రబాబు పాల్గొంటారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్ర లో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గజపతి, విజయనగరంలలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పొల్గొంటారు.

Tags:    

Similar News