కసరత్తు పూర్తిచేసిన బాబు.. ఈ నెల 27న ప్రకటన

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కసరత్తును చంద్రబాబు పూర్తి చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలుగా కమిటీలను చంద్రబాబు నియమించారు. ఈ నెల 27 వతేదీన చంద్రబాబు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర [more]

Update: 2020-09-22 07:44 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కసరత్తును చంద్రబాబు పూర్తి చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలుగా కమిటీలను చంద్రబాబు నియమించారు. ఈ నెల 27 వతేదీన చంద్రబాబు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా అచచెన్నాయుడును నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నెల 27వ తేదీన అచ్చెన్నాయుడు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఒకేసారి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీని కూడా చంద్రబాబు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News