కష్ట సమయంలో నిధులు చేరాయి

అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సబంధించి కేంద్ర పన్నులు, డ్యూటీ వాటా కింద ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-04-21 02:24 GMT

అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సబంధించి కేంద్ర పన్నులు, డ్యూటీ వాటా కింద ఆంధ్రప్రదేశ్ కు 1892 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి నిధులు విడుదల కావడంతో కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. తెలంగాణా వాటా కింద కూడా 938 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

Tags:    

Similar News