తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు [more]

Update: 2021-02-16 01:11 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా నిధులను విడుదల చేసింది. ఈ ప్లాన్ కింద తెలంగాణకు 1703 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 2,167 కోట్లరూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 16 వ విడతగా కరోనా కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

Tags:    

Similar News