బ్రేకింగ్ : కాంగ్రెస్ కు షాక్… కేంద్రహోంశాఖ

భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ, ఇందిరగాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. విదేశాల నుంచి ఈ ట్రస్ట్ [more]

Update: 2020-07-08 06:01 GMT

భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ, ఇందిరగాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. విదేశాల నుంచి ఈ ట్రస్ట్ లకు భారీగా నిధులు వస్తున్నాయని ఆరోపణలు తలెత్తిన సంగతి తెలిసిందే. చైనా నుంచి పెద్దయెత్తున ఈ ట్రస్ట్ లకు నిధులు చేరాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ కొత్త చిక్కులు వచ్చి పడినట్లయింది.

Tags:    

Similar News