జగన్ స్వయంగా ఫోన్ చేయడంతో

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బాలుడు జషీత్ కిడ్నాప్ కు గురై సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [more]

Update: 2019-07-25 07:29 GMT

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో బాలుడు జషీత్ కిడ్నాప్ కు గురై సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పోలీసు సూపరింటెండెంట్ నయీంకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జషీత్ కితోలో యాభై శాతం పని పూర్తయిందని, కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన తర్వాతనే వంద శాతం పని పూర్తయినట్లు అని జగన్ ఎస్పీతో అన్నారు.

Tags:    

Similar News