వీధి వీధి అడుక్కున్నా ఓట్లు రాలవు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండి పడ్డారు. తండ్రీకొడుకులు జగన్ పై చీప్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇద్దరూ వీధి వీధి తిరిగినా [more]

Update: 2021-04-10 01:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండి పడ్డారు. తండ్రీకొడుకులు జగన్ పై చీప్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇద్దరూ వీధి వీధి తిరిగినా ఓట్లు రాలవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేలిపోయిందన్నారు అంబటి రాంబాబు. కేవలం వైసీపీకి మెజారిటీ ఎంత? రెండోస్థానంలో ఎవరు? అన్నదే తేలాల్సి ఉందన్నారు. ఇద్దరూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ మరింత రాజకీయంగా దిగజారుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు

Tags:    

Similar News