చిల్కుర్ బాలాజీ అర్చకుడిపై దాడి
ఫిబ్రవరి 7న రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో శ్రీ చిల్కుర్ బాలాజీ ఆలయ అర్చకుడు సి.ఎస్. రంగరాజన్ గారిపై దాడి జరిగింది.
చిల్కుర్ బాలాజీ అర్చకుడిపై దాడి - పోలీసులకు ఫిర్యాదు
ఫిబ్రవరి 7న రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో శ్రీ చిల్కుర్ బాలాజీ ఆలయ అర్చకుడు సి.ఎస్. రంగరాజన్ గారిపై దాడి జరిగింది.
దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ డా. ఎమ్.వి. సౌందరరాజన్ గారి ప్రకారం, కొందరు వ్యక్తులు తమను ఇక్ష్వాకుల వంశస్థులుగా ప్రకటించుకుని రామరాజ్యం స్థాపన లక్ష్యంగా సేనలను ఏర్పాటు చేస్తున్నారు.రంగరాజన్ వారితో కలవడానికి నిరాకరించడంతో అతనిపై దాడి జరిగినట్టు ఆరోపణ.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.