నిరాడంబరంగా తేజస్వి ప్రేమ వివాహం

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది.

Update: 2021-12-10 02:02 GMT

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ వివాహానికి తక్కువ మంది అతిధులు హాజరయ్యారు. ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హో ని తేజస్వి యాదవ్ పరిణయమాడారు. కరోనా కారణంగా అత్యంత నిరాడంబరంగా వివాహాన్ని జరపాలని పెద్దలు నిశ్చయించారు.

యాభై మంది...
ఈ వివాహానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. కేవలం యాభై మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారని తెలిపారు. తేజస్వి యాదవ్, రాచెల్ గాడిన్హో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.


Tags:    

Similar News