అది జగన్నాటకమే : రఘురామ కృష్ణరాజు

జగప్ పై దాడిని తాను ఖండిస్తున్నానని కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయని నరసారపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

Update: 2024-04-14 11:04 GMT

జగప్ పై దాడిని తాను ఖండిస్తున్నానని కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయని నరసారపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నాటకమా? బూటకమా? అన్నది తెలియాలన్నారు. ఎం జగన్పై జరిగిన దాడి ఓ బూటకమనివిమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో రఘురామ మీడియాతో మాట్లాడారు.

దాడి జరగడంపై...
'రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేదే అందరి మాట. నా మాటా అదే. అయితే.. జగన్ పై జరిగిన దాడిలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం.. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం.. అంతలోనే రాయి తగలడం.. ఇవన్ని చూస్తే అది ఓ బూటకమని నాకు అనిపిస్తోంది' ఘురామకృష్ణరాజు అని అన్నారు.


Tags:    

Similar News