కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.