జగన్ షెడ్యూల్ మారిపోయింది

ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా [more]

Update: 2019-02-16 09:26 GMT

ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా పోలీసులు వైసీపీ నేతలను కోరారు. దీంతో ఈ సభను జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జగన్ లండన్ లో పర్యటించనున్నారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్న ఆయన కూతురిని చూడటానికి జగన్ వెళుతున్నారు. లండన్ నుంచి వచ్చాక పార్టీ కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

Tags:    

Similar News