బ్రేకింగ్ : ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరి పేర్లను ఖరారు చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీలుగా మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, జకియా ఖానుం పేర్లను వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. గవర్నర్ కోటాలో రెండు [more]

Update: 2020-07-19 08:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీలుగా మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, జకియా ఖానుం పేర్లను వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ రెండు సీట్లకు వీరిపేర్లను జగన్ డిసైడ్ చేశారంటున్నారు. ఎస్సీ సామాజికవర్గం లో పండుల రవీంద్రబాబుకు, మైనారిటీ కోటాలో కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం పేర్లు ఖరారరయ్యాయి. రేపు గవర్నర్ వద్దకు ఈ రెండు పేర్లను పంపే అవకాశముంది.

Tags:    

Similar News