బ్రేకింగ్ : జగన్ మరో కీలక నిర్ణయం.. సంస్కరణల దిశగా?

విద్యా సంస్కరణ దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. నాలుగున్నరేళ్ల [more]

Update: 2020-05-19 06:41 GMT

విద్యా సంస్కరణ దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. నాలుగున్నరేళ్ల నుంచి ఐదేళ్ల వారికి ఈ స్కూళ్లలో ప్రవేశం కల్పించనున్నారు. తొలి విడతగా గిరిజన, వెనకబడిన ప్రాంతాల్లో ప్రీ స్కూల్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మేరకు సిలబస్ తయారు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీస్కూలల్స్ ఏర్పాటు చేస్తారు. సర్వశిక్ష అభియాన్ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పిల్లలను కొంత శిక్షణ చేసి ఒకటోతరగతిలోకి అనుమతిస్తారు.

Tags:    

Similar News