Ys jagan : 11న చిత్తూరు జిల్లాకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాణిపాకం వినాయకుడిని జగన్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా [more]

Update: 2021-10-03 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాణిపాకం వినాయకుడిని జగన్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా జగన్ కాణిపాకం రానున్నారు. ఈ సందర్భంగా జగన్ నూతనంగా తయారు చేసిన స్వామి వారి రధాన్ని ప్రారంభిస్తారు.

Tags:    

Similar News