రాజీ పడే ప్రసక్తి లేదు.. స్పష్టం చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి రాజీపడే ప్రసక్తిలేదని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరి సరికాదని మంత్రివర్గ [more]

Update: 2021-06-30 12:04 GMT

ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి రాజీపడే ప్రసక్తిలేదని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరి సరికాదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మరోసారి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ కు లేఖ రాయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

Tags:    

Similar News