కర్నూలు జిల్లాలో నేడు జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నాు. ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు నుంచి [more]

Update: 2021-03-25 00:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నాు. ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైలకు విమానసర్వీసులకు టిక్కెట్ బుకింగ్ మొదలయింది. ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News