నేడు మరో పథకానికి జగన్ శ్రీకారం

నేడు వైఎస్ జగన్ మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ రక్ష పథకాన్ని [more]

Update: 2020-12-21 03:39 GMT

నేడు వైఎస్ జగన్ మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ రక్ష పథకాన్ని జగన్ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ పథకం కింద ప్రతి ఒక్కరి ఆస్తికి రక్షణ కలుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News