17న విశాఖకు జగన్

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ నెల 17వ తేదీన జగన్ విశాఖకు రానున్నారు. ఆయన శారదాపీఠంలో జరిగే వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. [more]

Update: 2021-02-11 01:04 GMT

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ నెల 17వ తేదీన జగన్ విశాఖకు రానున్నారు. ఆయన శారదాపీఠంలో జరిగే వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి శారదా పీఠం వార్షికోత్సవాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి. మొదటిరోజు జగన్ పాల్గొంటారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ గవర్నర్ తమిళి సై హాజరుకానున్నారని శారదాపీఠం వర్గాలు వెల్లడించాయి

Tags:    

Similar News