జగన్ పదవులిచ్చిన వారు వీరే

13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్ లకు పర్సన్ ఇంఛార్జ్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రతి డీసీసీబీ కి 7గురు సభ్యులతో కమిటీ లను ప్రభుత్వం నియమించింది. [more]

Update: 2019-12-04 14:38 GMT

13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్ లకు పర్సన్ ఇంఛార్జ్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రతి డీసీసీబీ కి 7గురు సభ్యులతో కమిటీ లను ప్రభుత్వం నియమించింది.

శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్

విజయనగరం – మరిసర్ల తులసి

విశాఖపట్నం – సుకుమార్ వర్మ

తూర్పుగోదావరి డీసీసీబీ – అనంత ఉదయ్ భాస్కర్

పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్

కృష్ణా జిల్లా – యార్లగడ్డ వెంకటరావు

గుంటూరు – రాతం శెట్టి సీతా రామాంజనేయులు

ప్రకాశం – మాదాసి వెంకయ్య

నెల్లూరు – ఆనం విజయ్ కుమార్ రెడ్డి

చిత్తూరు – ఎం.రెడ్డమ్మ

కర్నూలు – మాధవరం రామిరెడ్డి

కడప – తిరుపాల్ రెడ్డి

అనంతపురం- బోయ వీరంజనేయులు

Tags:    

Similar News