మరోసారి ఇద్దరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్ లో వీరి భేటీ జరగనున్నట్లు తెలిసింది. గోదావరి నీటని కృష్ణా నదికి తరలించే [more]

Update: 2019-09-20 03:03 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్ లో వీరి భేటీ జరగనున్నట్లు తెలిసింది. గోదావరి నీటని కృష్ణా నదికి తరలించే విషయంపై ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లు చర్చించనున్నారు. గతంలోనే ఈ విషయంపై చర్చించినా పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు జాతీయ రాజకీయాలపైనా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశముంది.

Tags:    

Similar News