ఆనాడే ఆత్మగౌరవం మంటగలిసింది

Update: 2018-11-01 07:40 GMT

తెలుగువారి రాజధానిగా నిర్మిస్తున్న అమరావతి శిలాఫలకాన్ని ఇంగ్లీష్ లో వేసిన నాడే మన ఆత్మగౌరవం మంటగలిసిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఇవాళ ఆత్మగౌరవం అంటే అధికారంగా మారిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు - రాహుల్ గాంధీ భేటీపై ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. బస్సులో కాంగ్రెస్ వారు పక్కన కూర్చుంటే బస్సు దిగి వెళ్లిపోవాలని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు.

Similar News