వైసీపీ కండువా కప్పేసుకున్నాడు

Update: 2018-04-14 04:40 GMT

బెజవాడలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించగానే టీడీపీ నేత యలమంచలిరవి పార్టీలో చేరిపోయారు. జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పెద్దయెత్తున తన అనుచరులతో వచ్చిన రవి జగన్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీలోకి జగన్ కండువా కప్పి యలమంచలి రవికి స్వాగతం పలికారు. రవి రాకతో బెజవాడలో పార్టీ మరింత బలపడనుందని జగన్ అన్నారు. జగన్ పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే బెజవాడలోకి ప్రవేశించింది.

Similar News