జగన్ మళ్లీ....?

Update: 2018-06-23 02:41 GMT

వై.ఎస్. జగన్ పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నిన్న శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయి విచారణ అనంతరం నిన్న సాయంత్రమే తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు జగన్ రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, ములికిపల్ి, కడలి, వేగివారి పాలెం క్రాస్ రోడ్స్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జగన్ మధ్యాహ్న భోజనవిరామానికి ఆగుతారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి గెద్దాడ, మొగలికుదురు, తాటిపాక వరకూ కొనసాగుతుంది.

Similar News