నేడు ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసు విచారణ నేడు జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు రస్తుత [more]

Update: 2020-10-28 02:59 GMT

ఓటుకు నోటు కేసు విచారణ నేడు జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితో పాటు రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఛార్జిషీట్ నుంచి తమ పేర్లు తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఉదయసింహ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నేడు జరగనుంది.

Tags:    

Similar News