నేను రెడీ.. మీరు సిద్ధమేనా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణకు మరోసారి ఛాలెంజ్ విసిరారు. కాణిపాకం ఎప్పుడు వస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. లాక్ డౌన్ తర్వాత [more]

Update: 2020-04-22 06:59 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణకు మరోసారి ఛాలెంజ్ విసిరారు. కాణిపాకం ఎప్పుడు వస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. లాక్ డౌన్ తర్వాత తాను కాణిపాకం ఎప్పుడు రావాలనేది చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన గంటలకే విజయసాయిరెడ్డి ఈ సవాల్ విసిరారు. తాను కాణిపాకంలో సాష్టాంగ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మరి మీరు సిద్ధమేనా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News