బాబుతోనే కాదు పారిశుద్ధ్య కార్మికులతో కూడా మాట్లాడారు

ప్రధాని మోదీ కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని, కరోనా సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కూడా మాట్లాడారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాతికసార్లు ప్రాధేయ [more]

Update: 2020-04-15 06:33 GMT

ప్రధాని మోదీ కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని, కరోనా సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కూడా మాట్లాడారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాతికసార్లు ప్రాధేయ పడి ఉంటేనే మోదీ ఫోన్ చేసి ఉంటారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ నర్సులు, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడిన విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన విషయాన్ని రాజకీయానికి వాడుకోవడం నవ్వు తెప్పిస్తుందన్నారు.

Tags:    

Similar News