నేడు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 930 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఇప్పటికే కరోనా కేసులు ఎనిమిది [more]

Update: 2020-06-26 03:36 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 930 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఇప్పటికే కరోనా కేసులు ఎనిమిది వేలకు చేరువలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించనుంది. పరిస్థితిని సమీక్షించనుంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత మరోసారి కేంద్ర బృందం తెలంగాణాలో పర్యటిస్తుంది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

Tags:    

Similar News