బ్రేకింగ్ : భారత్ లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 584 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-11-20 04:34 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 584 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,32,162 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,43,794 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 84,28,410 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News