అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు

కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలనకు [more]

Update: 2021-03-22 01:19 GMT

కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలనకు అంతం పలకాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపునని సోమిరెడ్డి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు భయపడాల్సిన పనిలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News