బాబుకు ఝలక్ ఇచ్చిన నేతలు

చంద్రబాబునాయుడుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. [more]

Update: 2019-08-13 07:57 GMT

చంద్రబాబునాయుడుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇందులో గంటా శ్రీనివాసరావు, కేశినేని నాని, పయ్యావుల కేశవ్, జేసీ ప్రభాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు వంటి నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు. వీరిలో కొందరు విదేశీ పర్యటనలో ఉన్నారు. కొందరు నేతలు మాత్రం సమావేశానికి కావాలనే డుమ్మా కొట్టారని భావిస్తున్నారు.

Tags:    

Similar News