శరద్ పవర్ ఇంటికి చేరుకున్న పోలీసులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయనను మనీల్యాండరింగ్ కేసులో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ [more]

Update: 2019-09-27 06:08 GMT

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆయనను మనీల్యాండరింగ్ కేసులో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. మహారాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ శరద్ పవార్ పై ఈడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమయింది. పశ్చిమ ముంబయి ప్రాంతంలో పోలీసులు 144వ సెక్షన్ ను విధించారు.

Tags:    

Similar News