అల్లాడి పోతున్నా .. అందించలేకపోతున్నారే

సరైన వైద్యం అందక కరోనా రోగులు అల్లాడి పోతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా రోగులకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం [more]

Update: 2021-05-16 01:03 GMT

సరైన వైద్యం అందక కరోనా రోగులు అల్లాడి పోతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా రోగులకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బాధితులకు వైద్యం అందించేందుకు వైద్యులు ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కరోనా రోగులకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు

Tags:    

Similar News