సైకిల్ పై రాహుల్.. బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు సైకిల్ పై వచ్చారు. పెట్రోలు ధరలు పెరుగుతున్నందుకు రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు రాహుల్ [more]

Update: 2021-08-03 05:53 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు సైకిల్ పై వచ్చారు. పెట్రోలు ధరలు పెరుగుతున్నందుకు రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ బ్రేక్ ఫాస్ట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 14 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కేంద్రంపై విజయం సాధించాలంటే విపక్షాలన్నీ కలసి ఉమ్మడి పోరు చేయాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పెగాసస్ స్ప్రైవేర్ అంశంపై చర్చ జరగేంత వరకూ పట్టుబట్టాలని రాహుల్ గాంధీ అన్నారు.

Tags:    

Similar News