బ్రేకింగ్ : హైకోర్టుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. దీనిపై న్యాయవాది శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. [more]

Update: 2020-08-17 07:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. దీనిపై న్యాయవాది శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను రేపు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News