నేడు తిరుపతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొనున్న [more]

Update: 2021-04-03 00:44 GMT

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొనున్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా జనసేన, బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు పెద్దయెత్తున ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకిరించనున్నారు.

Tags:    

Similar News