బ్రేకింగ్ : ఏపీలో మరో 16 కేసులు…గుంటూరు లో అత్యధికంగా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం 9గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా [more]

Update: 2020-04-10 14:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం 9గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఆరు, తూర్పు గోదావరి జిల్లాలో అయిదు, కర్నూలులో రెండు, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు కొత్తవి నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381 కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసులతో కర్నూలులో 77, గుంటూరు జిల్లాలో 58 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News