బ్రేకింగ్ : హైకోర్టులో నిమ్మగడ్డ రిట్ పిటీషన్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. [more]

Update: 2021-01-11 13:53 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. అత్యవసర పిటీషన్ గా స్వీకరించి విచారణ చేపట్టాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపున న్యాయవాది రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ చేసే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News