బ్రేకింగ్ : నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ [more]

Update: 2021-01-30 08:02 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల విషయంలో నిమ్మగడ్డ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపారు.

Tags:    

Similar News