లాక్ డౌన్ పై రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ?

లాక్ డౌన్ పై రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ ను ఎన్నాళ్ల పాటు కంటిన్యూ చేస్తారన్న దానిపై మోదీ రేపు [more]

Update: 2020-04-13 12:59 GMT

లాక్ డౌన్ పై రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ ను ఎన్నాళ్ల పాటు కంటిన్యూ చేస్తారన్న దానిపై మోదీ రేపు క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే మూడు జోన్లుగా విభజించి లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రేపు ఏప్రిల్ 14వ తేదీ కావడం, లాక్ డౌన్ పొడగింపు పై ప్రకటన చేయడంతో పాటుగా పరిశ్రమలకు సంబందించి కొన్ని రాయితీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రాష్ట్రాలు అన్నీ కేంద్రం వైపు చూస్తుండటంతో రేపు మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News