జగన్ పై హత్యాయాత్నాన్ని ఖండిండించిన కేటీఆర్

Update: 2018-10-25 10:26 GMT

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడి దురదృష్టకరమని, దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Similar News