నేడు పబ్లిక్ గార్డెన్స్ లో కేసీఆర్

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ [more]

Update: 2021-03-12 01:13 GMT

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్కక్రమాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. వరంగల్ లో జరిగే ఉత్సవాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఉత్సవాల కమిటీ ఛైర్మన్ గగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి వ్యవహరించనున్నారు.

Tags:    

Similar News