బాబు వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే

చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలేనని అన్నారు. అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించడం [more]

Update: 2021-07-15 07:58 GMT

చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలేనని అన్నారు. అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేశారని కన్న బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టినా చంద్రబాబు కాపుల ఓట్ల కోసం మభ్యపెట్టారని కన్నబాబు అన్నారు. కాపులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని అన్నారు. అందరితో చర్చించే అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పంచాలని నిర్ణయించుకున్నారన్నారు.

Tags:    

Similar News