జేసీ పై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వాహనాల విక్రయంలో అవకతకవలకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు [more]

Update: 2020-06-07 02:42 GMT

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వాహనాల విక్రయంలో అవకతకవలకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరుపై కేసులు నమోదు చేశారు. తమకు బిఎస్ 3 లారీలను కొని వాటిని బీఎస్ 4 గా మార్చి జేసీ ప్రభాకర్ రెడ్డి విక్రయించారని ఆరోపిస్తూ లారీల యజమానులు ధర్నాకు దిగారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలను విక్రయించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News