తెలంగాణలో తగ్గుముఖం పట్టాయా?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టిందన్న సూచనలు కన్పిస్తున్నాయి. నిన్న పథ్నాలుగు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో [more]

Update: 2020-04-21 02:41 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టిందన్న సూచనలు కన్పిస్తున్నాయి. నిన్న పథ్నాలుగు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 23 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న కేసుల సంఖ్య కొద్దిగా తగ్గడంతో కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే తీరులో తగ్గుముఖం పడితే మే మొదటి వారం నాటికి కొంత కరోనా తెలంగాణాలో తగ్గే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News