బ్రేకింగ్ : తెలంగాణలో ఆ పార్టీకి భారీ మెజారిటీ అని చెప్పిన ఇండియా టూడే

Update: 2018-12-07 13:04 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి భారీ విజయం సాధిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో సుమారు 35 వేల శాంపుల్స్ ను తీసుకుని సర్వే చేయగా టీఆర్ఎస్ కి 79-91 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 21-33, బీజేపీకి కేవలం 1-3 స్థానాలు గెలిచే, ఎంఐఎం 4-7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేల్చింది. టీఆర్ఎస్ కు 46 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు, బీజేపీకి 7 శాతం, ఎంఐఎం కి 3 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేసింది.

Similar News