ఏపీలో పెరుగుతున్న కేసులు నాలుగు వందలు దాటి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య పెరిగింది ఈరోజు ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 402కు చేరుకుంది. [more]

Update: 2020-04-11 11:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య పెరిగింది ఈరోజు ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 402కు చేరుకుంది. గుంటూరులోనే అత్యధికంగా14, కర్నూలులో ఐదు, ప్రకాశం, కడప జిల్లలో ఒక్కో కేసు చొప్పున కేసు నమోదయింది. ఇప్పటి వరకూ 11 మంది కరోనా వ్యాధికి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఏపీలో ఆరుగురు కరోనా వైరస్ సోకి బలి అయ్యారు.

Tags:    

Similar News