బ్రేకింగ్ : రికార్డు స్థాయిలో భారత్ లో పెరిగిన కేసులు

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 418 మంది మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-06-25 03:47 GMT

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 418 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా 4,73, 105కు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 14,894 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,76 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో 1,86,517 యాక్టివ్ కేసలు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది

Tags:    

Similar News