కేసీఆర్ వైపు తెలంగాణ ప్రజలు

తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్న [more]

Update: 2021-03-21 01:38 GMT

తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కొట్టివేసినట్లయిందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ది వాపు తప్ప బలం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News